సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం: జమ్మూకశ్మీర్లో అడ్డుగా నిలిచిన గోడను తొలగించాం
గుజరాత్ : ఆర్టికల్ 370 దేశానికి జమ్మూకశ్మీర్కు ఒక తాత్కాలిక అడ్డుగోడలా నిలిచిందని ఇప్పుడు ఆ ఆర్టికల్ రద్దుతో ఓ గోడను కూల్చివేసి దేశంతో జమ్మూకశ్మీర్ను కలిపిన ఘనత తమ ప్రభుత్వానిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం అన్ని రాష్ట్రాలతో సమగ్రంగా ఉండాలని కలలు గన్న దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pwwQzp
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pwwQzp
Comments
Post a Comment